వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టూడెంట్స్ తో పెట్టుకోకు కెసిఆర్ కు జగ్గారెడ్డి హెచ్చరిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ నవంబర్ 7వ, తేదిన సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నట్టు ప్రకటించారు మాజీ విప్ , కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి.
పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేవరకు తమ ఉద్యమం ఆగదన్నారాయన.

jagga reddy

తెలంగాణ ఉద్యమంలో విధ్యార్థుల పాత్ర మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. తమ ఫ్రాణాలను, చదువులను ఫణంగా పెట్టి విధ్యార్థులు ఉద్యమం చేశారని ఆయన గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ విధ్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ బకాయిలను వెంటను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7వ, తేదిన సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు చెప్పారు జగ్గారెడ్డి.

English summary
fee reimbursement dues pay for students demanded congress leader jaggareddy. kcr didnot interest on students issue said jagga reddy.on nov 7, along with students dharna at sangareddy collectorate said jagga reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X