వరంగల్-ఖమ్మం, అచ్చంపేట ఎన్నికలు: రోడ్డుపై బైఠాయించిన సండ్ర
వరంగల్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్, మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుస కట్టారు.
గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ కోసం 660 కేంద్రాల్లో 1,011 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఆరో డివిజన్లో అత్యధికంగా పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడు డివిజన్లలో కేవలం ముగ్గురు మాత్రమే పోటీలో ఉన్నారు.

ఖమ్మంలో 50 డివిజన్లలో 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 ప్రాంతాల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చారు. అచ్చంపేట నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 57 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో... అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ ఖమ్మంలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రోడ్డుపై బైఠాయించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications