రేపు మాట్లాడుతాం: కేసీఆర్ విమర్శలపై కోదండరాం స్పందన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.
తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెబితే ఎదురుదాడి చేయడం విడ్డూరమన్నారు.

రేపు జేఏసీ స్టీరింగ్ కమిటీలో సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తామని చెప్పారు. కాగా కోదండరాం బాధేంటే అర్థం కావడం లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో రాసిందే అతను అని చెబుతూ కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications