బాబు బంపర్ ఆఫర్: మోత్కుపల్లికి గవర్నర్ పదవి?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను త్వరలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్గా నియమించవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయమై సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కేంద్రంలో, ఏపీలో పొత్తుతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, తెలంగాణలో టీడీపీ నేతలకు గవర్నర్ పదవి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో భాగంగా మోత్కుపల్లిని గవర్నర్ గిరి వరించవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఆయనకు రాజ్యసభ సీటు విషయంలో చుక్కెదురైంది.
అయితే, అధికారంలోక వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలు రాష్ట్రాలలో గవర్నర్ పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మోత్కుపల్లికి అవకాశం రావొచ్చునని తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications