ఎన్ కౌంటరయ్యే ముందు.. అనుచరున్ని హత్య చేసిన నయీమ్
షాద్ నగర్ : నయీమ్.. నయీమ్.. ప్రస్తుతం ఏ నోటా విన్న ఇదే చర్చ. నక్సలైట్ నుంచి గ్యాంగ్ స్టర్ వరకు నయీమ్ కొనసాగించిన ప్రస్తానంలో ఎన్నెన్నో నేరాలు. ఆఖరికి అతను ఎన్ కౌంటర్ అవడానికి కొద్ది గంటల ముందు కూడా ఓ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తన అనుచరుల్లో ఒకడైన వాజిద్ అనే యువకుడిని ఆదివారం నాడు నయీమ్ హత్య చేసినట్లుగా సమాచారం. ఆదివారం నాడు రాత్రి షాద్ నగర్ చేరుకోవడం కంటే ముందు.. మెదక్ జిల్లా జహీరాబాద్ లో తన అనుచరుడైన వాజిద్ ను నయీమ్ హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పరారై నేరుగా షాద్ నగర్ చేరుకున్నాడు. షాద్ నగర్ లోని ఓ భవనంలో తలదాచుకున్న నయీమ్ వెంట ఓ మహిళ, ఇద్దరు అనుచరులు జహీర్ బాద్ నుంచి తనతో పాటే వచ్చినట్లు తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications