హైదరాబాద్ విధ్వంసానికి కుట్ర: ఐసిస్ చీఫ్తో మీసేవ నుంచి మంతనాలు
హైదరాబాద్: పాతబస్తీలోని మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం) అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు. కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు హబీబ్, ఇబ్రహీంలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తలాబ్కట్ట, బార్కాస్, చాంద్రాయణగుట్టు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 17బుల్లెట్లు, 2కంప్యూటర్లు, 2స్కానర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐసిస్ చీఫ్ అబూ అల్ బాగ్దాదీతో నాలుగు నెలల్లోనే నాలుగుసార్లు మాట్లాడినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వారు మీసేవ కేంద్రం నుంచి ఐసిస్ చీఫ్తో మాట్లాడారు. హైదరాబాదులో విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యంగా ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

ఇబ్రహీం పేరును అబ్దుల్ రహాన్గా మార్చి కమ్యూనికేషన్ బాధ్యతలు అప్పగించారని, ఇలియాస్ పేరును అబూ మన్సూర్గా మార్చి మతపరమైన బాధ్యతలు అప్పగించారని, హబీబ్ పేరును అబూ షాహిబాగా మార్చి ఆయుధాల బాధ్యతను అప్పగించారని, ఫహాద్ పేరు అబూ హలీమాగ మార్చి రిక్రూట్మెంట్ బాధ్యతలు అప్పగించారని, రిజ్వాన్ పేరును అబూహసన్గా మార్చి బ్యాంకు ఖాతాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ఎన్ఏఐ అధికారులు గుర్తించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications