Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద గాంధీ సమాధికి పూల మాలే వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థులతో కరచాలనం చేశారు. అనంతరం బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. అయితే బాపు ఘాట్ కు అదే సమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ వచ్చారు.
సీఎం, మంత్రులతో కలిసి ఆయన కూడా మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత హనుమంత రావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పాల్గొన్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.

-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications