నేడు గాంధీభవన్లో ఉత్తమ్ ఒకరోజు దీక్ష, రైతులకు నష్టపరిహారం కోసం పట్టు...
రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేస్తానని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి పంట సేకరణ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. అన్నదాత సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఒక్కరోజు గాంధీభవన్లో దీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతోందని.. తమ పార్టీ నేతలు కూడా దీక్ష చేస్తారని చెప్పారు.

రైతుల ధాన్యం కొనుగోళ్లలో రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పారు. బస్తాల కొరత చూపించి విక్రయాలు నిలిపివేశారని ఉత్తమ్ ఆరోపించారు. తాలు పేరుతో నిలువుదోపిడి చేస్తున్నారని ఫైర్యారు. బస్తాకు 6 నుంచి 8 కిలోలు కోత కోస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్ల ఆగడాలు మితీమిరాయని... ఆరోపించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే డబ్బులు ఇవ్వాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే పేరుతో తన దీక్ష కొనసాగుతోందని చెప్పారు. జిల్లా కార్యాలయాల వద్ద డీసీసీ అధ్యక్షులు కూడా దీక్ష చేస్తారని.. అయితే సామాజిక దూరం పాటించాలని కోరానని ఉత్తమ్ పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications