రంగనాథ్ మృతి: బాధాకరమని తలసాని, జీవితం సాఫిగా ఉందన్నారని చిరు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ మృతి పైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు స్పందించారు. రంగనాథ్ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. రంగనాథ్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులు సంతాపం తెలిపారు.

రంగనాథ్ నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని రాజ్యసభ సభ్యుడు, నటుడు చిరంజీవి ఆదివారం అన్నారు. రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధించిందన్నారు. తాము ఇద్దరం కలిసి సినిమాలో పని చేశామన్నారు. తన జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పారని, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

కాగా, రంగనాథ్ భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్ తరలించారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మురళీమోహన్, జమున, రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీ రాజా, శివకృష్ణ, ఏడిద శ్రీరాం, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నివాళులర్పించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications