మానవ అక్రమ రవాణా కేసు: జగ్గారెడ్డికి 3రోజుల కస్టడీ
హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్టైన కాంగ్రెస్నేత తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి)ని మూడు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పది రోజులు జగ్గారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని మార్కెట్ పోలీసులు కోరగా.. న్యాయమూర్తి మూడు రోజులకు అనుమతిచ్చారు.
సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విచారణకు అనుతించారు. జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించినట్లు జగ్గారెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. బుధవారం ఉదయం జగ్గారెడ్డిని సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

గుజరాత్కు చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ జగ్గారెడ్డి అమెరికా తీసుకెళ్లాడని ఫిర్యాదు అందటంతో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications