వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి ప్రమాదం, ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండల ఐటిపాముల శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పైన ఉన్న కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న చిన్న నీటి కుంటలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ప్రశాంత్‌ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.

English summary
Three die in road accident in Nalgonda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X