మిస్
ఆంధ్రాపోటీలుచికాగోల్యాండ్లోని
డ్రూరీలేన్
థియేటర్గ్రాండ్బాల్
రూమ్లో
జులై
8
నజరుగనున్నాయి.
ఆంధ్రపదేశ్లో
పుట్టివివిధ
దేశాల్లో
స్ధిరపడిన
18
నుంచి
25ఏళ్ళ
వయసున్న
అవివాహితయువతులు
ఈ
పోటీల్లో
పాల్గొంటున్నారు.విజేతకు
ఫెమినా
మిస్
ఇండియా
వరల్డ్సింధూర
గద్దె
కిరీటాన్ని
బహూకరిస్తారు.
తెలుగుసినిమా,
టీవీరంగాలకు
చెందిన
ప్రముఖులు
న్యాయనిర్ణేతలుగావ్యవహరిస్తారు.
ఈకార్యక్రమాని
జెమిని
టీవీ
ప్రసారం
చేస్తుంది.
ఈ
కార్యక్రమంలోమను,విజయలక్ష్మిల
పాట
కచేరి
ఉంటుంది.
టికెట్
30డాలర్లు
(సమోసా,
ల్యాంబ్
కోఫ్తా,
చికెన్సటాయ్స్,
కాఫీ
ఉచితం).
తెలుగు
సంఘాలసభ్యులకు
25
శాతం
డిస్కౌంట్
ఇస్తున్నట్టుపద్మ
ఒక
పత్రికా
ప్రకటనలో
పేర్కొన్నారు.పద్మను
630-290-3010
ఫోన్
నెంబరులోసంప్రదించవచ్చు.