సిడ్నీలో తెలంగాణ అమరవీరులకు నివాళి

ఎటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలంగాణ సాయుధ పోరాటంపై సంక్షిప్తంగా ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి పాపిరెడ్ిడ ఎటిఎఫ్ స్థాపనపై నివేదికను సమర్పించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ హేమచందర్ రావు ఎటిఎఫ్ నూతన కమిటీని అభినందించారు. తెలంగాణ మేధావి ఘంటా చక్రపాణి, న్యాయవాది రామచంద్రరావు నుంచి టెలీ కాన్ఫరెన్స్ సందేశం తీసుకున్నారు. సిడ్నీ పర్యనటలోే ఉన్న బ్రహ్మారావు, భూపాల్ రెడ్డి అతిథి ప్రసంగాలు చేశారు.
ఎటిఎఫ్ సలహాదారు డాక్టర్ వినోద్ ఏలేటి తెలంగాణ విమోచనోద్యమం క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వినోద్, సాగర్, సోమేశ్వర్ రెడ్డి, మాధవ్, రాజశేఖర్, రవికాంత్, ఇంద్రసేన్, నర్సింగరావు, జయపాల్, నరేష్, ప్రమోద్, ఉపేందర్, దేవేందర్, అశోక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications