సిడ్నీలో తెలంగాణ అమరవీరులకు నివాళి

ఎటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలంగాణ సాయుధ పోరాటంపై సంక్షిప్తంగా ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి పాపిరెడ్ిడ ఎటిఎఫ్ స్థాపనపై నివేదికను సమర్పించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ హేమచందర్ రావు ఎటిఎఫ్ నూతన కమిటీని అభినందించారు. తెలంగాణ మేధావి ఘంటా చక్రపాణి, న్యాయవాది రామచంద్రరావు నుంచి టెలీ కాన్ఫరెన్స్ సందేశం తీసుకున్నారు. సిడ్నీ పర్యనటలోే ఉన్న బ్రహ్మారావు, భూపాల్ రెడ్డి అతిథి ప్రసంగాలు చేశారు.
ఎటిఎఫ్ సలహాదారు డాక్టర్ వినోద్ ఏలేటి తెలంగాణ విమోచనోద్యమం క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వినోద్, సాగర్, సోమేశ్వర్ రెడ్డి, మాధవ్, రాజశేఖర్, రవికాంత్, ఇంద్రసేన్, నర్సింగరావు, జయపాల్, నరేష్, ప్రమోద్, ఉపేందర్, దేవేందర్, అశోక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications