డల్లాస్లో తెలుగువారి వాలీబాల్

శేఖర్ బ్రహ్మదేవన నాయకత్వంలోని అభిరామ్ చెరుకు, అంకుర్ శర్మ, నవీన్ మైనేని, రఘు చిట్టిమల్ల, రామారావు మైలా, రవి ఉప్పులూరి, వెంకట్లో కూడిన బ్లూ లేబుల్ జట్టు విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. పోటీల్లో పాల్గొన్నవారిని కోరాడ అభినందించారు. టాంటెక్స్కు చెదిన అనంత మల్లవరపు, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, రాజేష్ చిలుకూరి, డాక్టర్ నర్సింహా రెడ్డి ఉమ్మడి విజేతలకు ట్రోఫీ అందజేశారు. బ్లూ లేబుల్ జట్టుకు చెందిన అంకుర్ శర్మకు మోస్ట్ వాల్యుయేబుల్ బహుమతి దక్కింది. ఇండికా సాఫ్ట్కు చెందిన సుబ్బు దామిరెడ్డి ఆ అవార్డును అందించారు.
ఈవెంట్ కో ఆర్డినేటర్ మహేష్ ఆదిభట్ల పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications