లిబియాలో తెలుగు లెక్చరర్ హత్య

ఆయన స్వస్థలం అనంతపూర్ జిల్లా. ఆయనకు భార్య రషీదా నస్రీన్, ఓ కుమార్తె ఉంది. లిబియా దేశానికి వెళ్లకముందు ఆయన గోల్కొండ చౌరస్తాలో నైస్ స్టడీ సర్కిల్ పేరిట పోటీపరీక్షల శిక్షణా సంస్థను నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు భార్యతో ఫోన్లో మాట్లాడిన నజీముద్దీన్ రేపు మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు.
అయితే రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివసించే అపార్ట్మెంట్ కాలనీలోనే నివసించే 16 ఏళ్ల బాలుడు అతని ఇంట్లోకి చొరబడి చాకుతో నజీముద్దీన్ను పొడిచి చంపేశాడు. ఇంట్లోని నగలు, నగదు తీసుకొని పరారయ్యాడు.
నజీముద్దీన్ను ఆస్పత్రికి తరలించేసరికే అతను చనిపోయినట్టు ఆయనతోపాటు అక్కడే లెక్చరర్గా పనిచేస్తున్న జహీర్ఖాన్ అనే ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి రాత్రి 12.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన భార్య కోమాలోకి వెళ్లిపోయింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications