కూతురిపై రేప్ యత్నం చేసిన భర్తను చంపిన భార్య

దాంతో భర్తపై భార్య దాడి చేసి అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి సంఘటన గురించి చెప్పింది. వారికి 19 ఏళ్ల కుమారుడు, 9 నుంచి 13 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
ఇదిలా వుంటే, మహారాష్ట్రలోని చర్కోప్నకు చెందిన ఓ మహిళ వారం క్రితం తన ఆరు నెలల పాపతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వైవాహికేతర సంబంధం అంటగట్టడంతో కలత చెందిన 23 ఏళ్ల మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.
పోలీసులు ఆమె భర్తను, అత్తవారింటి సభ్యులను అరెస్టు చేశారు. ఆ మహిళను రంజనగా గుర్తించారు. ఆమె తన పాప గాయత్రితో కలిసి ఈ నెల 14వ తేదీన ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దాంతో భర్త కిషన్ మిస్సింగ్ కింద ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications