మోహన్ రావుకు సిపి బ్రౌన్ అవార్డు

మోహన్ రావు 1943లో జన్మించారు. మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ చదివారు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బెంగుళూర్ ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.
వైదేహి శశిధర్ కు ఇస్మాయిల్ పురస్తారం తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ ను ఎంపిక చేసినట్లు యదుకుల భూషణ్ చెప్పారు. నిద్రిత నగరం అనే కవితా సంకలనం ఈ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. న్యూజెర్సీలో నవంబర్ 7వ తేదీన జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో అవార్డును బహూకరించనున్నట్లు చెప్పారు. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్ కుమార్, పి. మోహన్ లకు ఈ అవార్డు లభించింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications