మహా వెన్నుపోటు?

"సీట్లివ్వని బాబు రేపు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాడా?" అని టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు సీట్ల సర్దుబాటులో పొరపొచ్చాలు వచ్చినప్పుడు మీడియా ముందు చేసిన వ్యాఖ్య ఇది. టీఅర్ ఎస్ సీట్ల అవసరం లేకుండా బాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణ ఇస్తాడా అని ఇప్పుడు టీఅర్ ఎస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలివిడతగా తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే మహాకూటమి రైలు నుంచి టీఅర్ ఎస్ బోగీ తెగిపోయినట్టయింది. కెసీఆర్ ను వెంటేసుకుని ఆంధ్రాలో ప్రచారం చేయడం బాగుండదు కాబట్టి టిడీపి, వామపక్షాల నాయకులే ఆంద్ర్రా, రాయలసీమల్లో ప్రచారం చేసుకున్నారు.
మరో వైపు చంద్రబాబు తన పార్టీకి చెందిన ఆంధ్ర, సీమ నాయకులతో "తెలంగాణ" అంశాన్ని లైట్ గా తీసుకోమని రహస్యంగా చెబుతున్నట్టు తెలిసింది. మనం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ అంశాన్ని నిర్లక్ష్యం చేయవచ్చని చంద్రబాబు ఆశగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన జిల్లా నాయకులకు ఫోన్లు చేసి వివరిస్తున్నారు. అయితే చంద్రశేఖరరావుకు బాబు ఎత్తులను ముందుగా గ్రహించగల శక్తి ఉంది. అందుకే ఆయన తనకు రాబోయే ఐదారు ఎంపీ స్ధానాలతోనే కేంద్రంలో ప్రభావం చూపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చూడాలనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తెలంగాణ సాధించుకోవాలన్నది ఆయన ఆలోచనగా కన్పిస్తోంది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications