తెలంగాణకు వరంగల్, ఆంధ్రకు బెజవాడ, యుటి గా హైదరాబాద్?

విజయవాడ రాజధాని కావడం సమైక్యాంధ్ర వాదులకు సహజంగానే నచ్చదు. ప్రత్యేకాంధ్ర అంటున్న వసంత నాగేశ్వరరావుపై, బిజెపి నాయకులపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. నిజానికి కోస్తాంధ్రలో ఇప్పుడు సమైక్యవాదానికి, ప్రత్యేకవాదానికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. విజయవాడను రాజధానిగా అభివృద్ధి చేసుకోడానికి కేంద్రం నిధుల ప్యాకేజిని ప్రకటించాలి. వసంత నాగేశ్వరరావు అంటున్నట్టు ఆంధ్రులు కొంతకాలం హైదరాబాద్ నే రాజధానిగా చేసుకోడానికి అనుమతి పొందాలి.
అందరి దృష్టీ ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది. కేంద్రం కూడా హైదరాబాద్ హోదాపై కసరత్తు చేసినట్టు ఈ చానల్ ప్రసారం చేసింది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయం పరిశీలించమంటూ న్యాయ, హోం, ఆర్ధిక శాఖల కార్యదర్శులతో కూడిన టాస్క్ ఫోర్స్ కు సూచించవచ్చు.ఈ టాస్క్ ఫోర్స్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అతి త్వరలో నివేదిక సమర్పించే అవకాశముంది. అన్నీ సజావుగా సాగితే జనవరి రెండో తేదీన చిదంబరం తన మూడో ప్రకటన ద్వారా ఈ టాస్క్ ఫోర్స్ నియామకాన్ని తెలియజేవచ్చు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications