రాహుల్ తో ఆకుల విక్రం లింక్?

2004లో విక్రం ఆకుల వ్యాపారంలో దెబ్బ తిని తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. అదే సమయంలో భార్య విడాకులు తీసుకుంది. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనేది సమాచారం. ఆ సమయంలోనే పేదలను, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా ఎంచుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన విక్రం ఆకులకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్కెఎస్ మైక్రో ఫైనాన్స్ ను స్థాపించారు. మావోయిస్టుల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ సంస్థను నడిపించాడు. ఈ క్రమంలో తాను పేదలకు సాయం చేస్తున్నానని చెప్పుకుని విక్రం ఆకుల రాహుల్ గాంధీతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ మైక్రో ఫైనాన్స్ సంస్థలపై అధ్యయనం మాత్రమే చేశారని, వాటితో రాహుల్ కు సంబంధం లేదని కాంగ్రెసు నాయకులు, మంత్రులు చెబుతూ వస్తున్నారు. రాహుల్ కు సంబంధం ఉందని వచ్చిన విమర్శలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భగ్గుమన్నారు. వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగడంతో రోశయ్య ప్రభుత్వం హుటాహుటిగా కదిలి ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ జారీతో ఆకుల విక్రం ఎస్కెఎస్ షేర్ వాల్యూ 9 శాతనికి పడిపోయింది.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications