కొండా రెడ్డి ఎపిసోడ్: దిమ్మ తిరిగిన జగన్

వైయస్ జగన్ను విచారించడానికి ముందు కొండారెడ్డిని తమ కార్యాలయానికి పిలిపించి పక్క గదిలో ఉంచారని, జగన్ను ప్రశ్నించే క్రమంలో కొండా రెడ్డి వ్యవహారంపై సిబిఐ అధికారులు దృష్టి పెట్టారని, కొండా రెడ్డి ఎవరో తెలియదని జగన్ చెప్పారని ఆ రెండు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. కొండా రెడ్డి ఇక్కడే ఉన్నాడు - పిలిపించాలా, అతన్ని ఫేస్ చేస్తారా అని అడిగితే వద్దని జగన్ వేడుకున్నాడని వార్తలు వచ్చాయి. కొండా రెడ్డిని ఫేస్ చేయడానికి ఇష్టపడని జగన్ తనను వదిలేయాలని వేడుకున్నట్లు కూడా ఆ పత్రికలు రాశాయి. ఈ వార్త బయటకు రావడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో జగన్ వర్గం ఉన్నట్లు చెబుతున్నారు.
వివరాలన్నీ కొండా రెడ్డి కోర్టుకు వివరించారని, సిబిఐకి కూడా ఆ వివరాలు అందించారని అంటున్నారు. కొండా రెడ్డి కూడా అదే విషయాన్ని ఈనాడు దినపత్రికకు చెప్పాడు. మొత్తం మీద వైయస్ జగన్ తీవ్రమైన చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. దీన్ని ఆయన ఎలా కౌంటర్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications