'పవన్ కళ్యాణ్' పుస్తకాన్ని కొనుగోలు చేసిన మహేష్ కత్తి
హైదరాబాద్: నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించి మీడియాలో బాగా నానిన మహేష్ కత్తి హైదరాబాదులో జరుగుతున్న బుక్ ఫెయిర్లో జనసేనానికి చెందిన ఓ పుస్తకాన్ని కొనుగోలు చేశారు.
హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఈ బుక్ ఫెయిర్లో మహేష్ కత్తి 'జనపవనమేనా' అనే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని కొనుగోలు చేశారు.

ఈ పుస్తకాన్ని సురేష్ వెలుగూరి రచించారు. ఈ పుస్తకం మహేష్ కత్తి చేతిలో కనిపించడం ఆసక్తిని రేపింది. ఈ పుస్తకంలో పవన్ జన రాజకీయ యనవనికపై తన ప్రభావాన్ని ఏ మేరకు చూపగలరు, పవన్ జీవితాన్ని ప్రజలు ఏఏ కోణాల నుంచి చూస్తున్నారు, పవన్ ప్రశ్నించేవాడిగా మిగులుతారా లేక జనసేనానిగా ఎదుగుతారా, 2019 పవన్కు ఏ మేర ఉపయోగపడుతుంది, ఆయన రాజకీయ అవగాహన.. తదితర అంశాలపై ఈ పుస్తకం ఉంది.
More From
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications