భారత క్రికెట్ జట్టుకు రూ.131 కోట్లు ప్రకటించిన బీసీసీఐ..!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కనక వర్షం కురిపించింది. ఏకంగా రూ. 131 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది.
Video Published On: Tuesday, Mar 10, 2026, 03:40 [IST]


Click it and Unblock the Notifications