పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల ఎప్పుడూపై పరొక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్లపై మండిపడుతుంటుంది.
ఇటీవల కాలంలో పూనమ్ కౌర్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా నిలుస్తోంది. జగన్ తీసుకుంటున్న సంస్కరణలకు మద్దతుగా ఆమె ట్వీట్లు చేసింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడు పవన్పై విమర్శలు చేసే పూనమ్ కౌర్ ఈసారి ఆసక్తికరంగా ఓ వైసీపీ నేతను టార్గెట్ చేశారు. చింత ప్రభాకర్ రెడ్డి అనే ఓ వైసీపీ నేత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు టీడీపీ,జనసేన పార్టీలపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటారు.

చింత ప్రభాకర్ రెడ్డి తాజాగా ఏపీలో టెస్లా కంపెనీ పెట్టుబడుల గురించి వచ్చిన ఓ వార్తను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ట్వీట్పై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. చింత ప్రభాకర్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. టెస్లాకు మూడు పెళ్లిళ్లు అయిన ఫర్యాలేదంటూ వైసీపీ నేతకు కౌంటరిచ్చింది. ఎప్పుడు పవన్ కల్యాణ్ను టార్గెట్ చేసే పూనమ్ కౌర్ .. ఇలా పవన్ మూడు పెళ్లిళ్లను సమర్థిస్తూ..వైసీపీ నేతకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది.
He is married three times - will that not be a problem ? https://t.co/JokclEHSK3
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 12, 2024
-
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
నాగార్జున - త్రివిక్రమ్ కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ -
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! -
సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్గా డిప్యూటీ స్పీకర్ ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్!












Click it and Unblock the Notifications