నాగ చైతన్య రెండో పెళ్లిపై తొలిసారి రియాక్ట్ అయిన సమంత
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్లో మెయిన్టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్నారు.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ల్లో పాల్గొంటుంది. నాగ చైతన్య , శోభిత ధూళిపాళల పెళ్లిలో చెల్లెలు సమంత స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. అక్క నిశ్చితార్థానికి దూరంగా ఉన్న సమంత, పెళ్లి పనులు మాత్రం దగ్గరుండి చూసుకుంటున్నారు.

తాజాగా అక్క పెళ్లిపై సమంత తన ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ ఒకటి పెట్టారు. అక్క పెళ్లిపై సమంత రియాక్ట్ అవుతూ...ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్ అక్కా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు. అత్యంత గౌరవప్రదమైన జంట శోభిత, చైతు అని నాకు తెలుసు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత ధూళిపాళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.












Click it and Unblock the Notifications