అమలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ!?

అయితే వర్మ కు చెందిన కొందరు మాత్రం ఆయన అమలను ఉద్దేశించి కాదు కానీ చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు బ్లూ క్రాస్ అనీ,పెటా అని ప్రచారం నిర్వహిస్తూ ఆ క్యాంప్ లలో పాల్గొంటున్నారు.వారిని ఉద్దేశించి ఆయన వెటకారం చేసారంటున్నారు.నేషనల్ మార్కెట్లో ఉన్నవారు ప్రీతీ జింతా వంటి హీరోయిన్స్ ని ఊహించుకుంటే ఇక్కడ తెలుగువారు మాత్రం అమలను గుర్తు చేసుకుంటున్నారు.ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బెజవాడ రౌడీలు షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు.ఆయన రూపొందించిన ఇది ప్రేమ కథ కాదు చిత్రం విడుదలకు రెడీగా ఉంది.ఇక నాగార్జున కుమారుడు,అమల సవితి కుమారుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్న వర్మ ఆమెను ఉద్దేసించి ఎందుకంటాడనేది మరో ప్రశ్న.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications