బ్రహ్మోత్సవం: నేత్ర పర్వంగా అంకురార్పణం(పిక్చర్స్)
తిరుపతి: శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది. అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.
అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, లక్ష కుంకుమార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు.
అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా సోమవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉద్యాన వనంలో శాస్త్రోక్తంగా సేకరించిన పుట్టమన్నును ఆలయానికి తీసుకువచ్చి అందులో నవధాన్యాలను వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.

అంకురార్పణం
శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది.

విద్యుత్ కాంతులు
అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు.

పూలతో అలంకరణ
అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

పూలతో అలంకరణ
అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, లక్ష కుంకుమార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు.

సేనాధిపతి
బ్రహ్మోత్సవాలకు అడ్డంకులు లేకుండా సాగడానికి దేవతల సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు పుట్టమన్ను తేవడం ఆనవాయితీ.

అంకురార్పణం
అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా సోమవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.

అంకురార్పణం
అమ్మవారి ఉద్యాన వనంలో శాస్త్రోక్తంగా సేకరించిన పుట్టమన్నును ఆలయానికి తీసుకువచ్చి అందులో నవధాన్యాలను వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications