లగడపాటి మూడో కొడుకు లడాయి

లగడపాటి రాజగోపాల్ మాజీ కేంద్ర మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమారులు. తన కూతురికి ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని, మూడో కుమారుడి గురించి లగడపాటి చెప్పాలని ఉపేంద్ర అన్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు లగడపాటి రాజగోపాల్ ముందు ప్రస్తావించారు. దానికి లగడపాటి ఏ మాత్రం తొనకకుండా ఆ విషయం ఉపేంద్రనే అడగండని ఆయన చెప్పారు. తాను చెప్పాల్సింది అఫిడవిట్ లో చెప్పానని ఆయన అన్నారు.
ఉపేంద్రకు, లగడపాటి మధ్య చాలా కాలంగా పడడం లేదు. ఇద్దరి మధ్య వైరం గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వైరం దేని కోసమనేది మాత్రం తెలియదు. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి గతంలో ఉపేంద్ర పోటీ చేశారు. అయితే లగడపాటి రాజగోపాల్ కు గతంలో కాంగ్రెసు విజయవాడ లోకసభ సీటు ఇచ్చింది. ఏమైనా లగడపాటికి వివాదాలంటే చాలా ఇష్టం. తాజాగా తనంత తానే కొత్త వివాదానికి తెర తీశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications