చంద్రబాబుకు షాక్

తెలుగుదేశం పార్టీకి, ఇతర మిత్రపక్షాలకు మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం సీట్ల సర్దుబాటులో చివరి వరకు పార్టీలు ఒక నిర్ణయానికి రాకపోవడం. సీట్ల కోసం పార్టీల నాయకులు సిగపట్లు పట్టుకునే దాకా వెళ్లారు. ఇది సరైన సందేశాన్ని ప్రజలకు అందించలేకపోయింది. తెరాసకు తెలుగుదేశం ఓట్లు పడలేదు. తెలుగుదేశం ఓట్లు అది పోటీలో లేనిచోట్ల ప్రజారాజ్యం పార్టీకీ, లోకసత్తాకు, బిజెపికి పడినట్లు తెలుస్తోంది. వామపక్షాలకు గానీ తెరాసకు గానీ పడలేదు. దీనివల్ల తెలుగుదేశం మిత్రపక్షాలు సరైన ఫలితాలు సాధించలేకపోయాయి.
అలాగే, నగదు బదిలీ పథకం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లలేదు. దాని స్వరూప స్వభావాలు ఏమిటో ప్రజలకు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కూడా విశ్వసనీయత చేకూరలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పిన వాటికి తర్వాత చేసే దానికి పొంతన లేకపోవడం ప్రజల అనుభవంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ పలు ప్రజాకర్షక విధానాలు పద్ధతి ప్రకారం అమలు చేసింది.
-
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications