చంద్రబాబుకు షాక్

తెలుగుదేశం పార్టీకి, ఇతర మిత్రపక్షాలకు మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం సీట్ల సర్దుబాటులో చివరి వరకు పార్టీలు ఒక నిర్ణయానికి రాకపోవడం. సీట్ల కోసం పార్టీల నాయకులు సిగపట్లు పట్టుకునే దాకా వెళ్లారు. ఇది సరైన సందేశాన్ని ప్రజలకు అందించలేకపోయింది. తెరాసకు తెలుగుదేశం ఓట్లు పడలేదు. తెలుగుదేశం ఓట్లు అది పోటీలో లేనిచోట్ల ప్రజారాజ్యం పార్టీకీ, లోకసత్తాకు, బిజెపికి పడినట్లు తెలుస్తోంది. వామపక్షాలకు గానీ తెరాసకు గానీ పడలేదు. దీనివల్ల తెలుగుదేశం మిత్రపక్షాలు సరైన ఫలితాలు సాధించలేకపోయాయి.
అలాగే, నగదు బదిలీ పథకం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లలేదు. దాని స్వరూప స్వభావాలు ఏమిటో ప్రజలకు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కూడా విశ్వసనీయత చేకూరలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పిన వాటికి తర్వాత చేసే దానికి పొంతన లేకపోవడం ప్రజల అనుభవంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ పలు ప్రజాకర్షక విధానాలు పద్ధతి ప్రకారం అమలు చేసింది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications