వైయస్ 'జగన్మా'య

ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైరాగ్యం ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తన సాక్షి పత్రిక విశ్వసనీయత పోకూడదని, ఉద్యోగుల సంక్షేమం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పారు. జగన్ పై అక్రమాల ఆరోపణలు చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా వార్తాకథనాలు ప్రచురిస్తున్న సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పోటీకే మొగ్గు చూపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మూడు రోజుల నుంచే ఆయనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత ఐదేళ్లుగా ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన అంటున్నారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications