కాంగ్రెసుతో దోస్తీకి కనిమొళి పొగ

కనిమొళికి చెందిన ప్రభుత్వేతర సంస్థ తమిళ మయ్యం కార్యాలయంపై సిబిఐ అధికారులు బుధవారం దాడులు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి చెందిన డబ్బులు ఈ ఎన్జీవో ద్వారా విదేశాలకు వెళ్లి మరో రూపంలో దేశంలోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ కనిమొళికి చెందిన కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై డిఎంకె వర్గాలు కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
డిఎంకెతో సంబంధాలు చెడిపోకుండా కాంగ్రెసు నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకుంటుందనే వార్తలను కాంగ్రెసు కొట్టేస్తోది. డిఎంకె, కాంగ్రెసు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని, 2జి స్పెక్ట్రమ్ విచారణ పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అన్నారు. 2011లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెసుతో దోస్తీని సమీక్షించేందుకు డిఎంకె అత్యవసర సమావేశం జరిగే అవకాశాలున్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications