ఎర్రన్నాయుడి లోటును భర్తీ చేసేదెవరు?

నోటిమాటతో జిల్లా పార్టీ శ్రేణుల్ని సమన్వయపరిచే ఎర్రన్న మృతి టిడిపికి తీరని లేటే. కొంతలో కొంత అయినా ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే వారిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎర్రన్నాయుడు స్థానాన్ని ఆయన సతీమణి విజయ లేదా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడుతో భర్తీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. రాజకీయాల్లోకి కొడుకులు, కూతుళ్లు రావడం సాధారణమై పోయింది.
అయితే ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాలపై ఆసక్తితో తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చి, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెడతారా అనేది చూడాలి. రామ్మోహన్ నాయుడుకి కాకున్నా ఆయన సతీమణి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్న వెంట నడిచిన తెలుగు తమ్ముళ్లను నడిపిస్తారా అనే చర్చ సాగుతోంది.
అయితే ఎవరు వచ్చినా జిల్లాలో తన క్యాడర్కు మాత్రమే న్యాయం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఎర్రన్నాయుడు పోషించిన పాత్రను పోషించడం మాత్రం ఎవరి వల్ల అయ్యే పని కాదు. జిల్లాలో ఎర్రన్నాయుడు లేని కొరతను తనయుడు, భార్యనో లేక మరో నేత ఎవరు కొంతలో కొంత తీర్చనా.. పార్టీలో మాత్రం ఆయన లేని లోటును పూడ్చలేదనిదే అని అంటున్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications