ఎర్రన్నాయుడి లోటును భర్తీ చేసేదెవరు?

నోటిమాటతో జిల్లా పార్టీ శ్రేణుల్ని సమన్వయపరిచే ఎర్రన్న మృతి టిడిపికి తీరని లేటే. కొంతలో కొంత అయినా ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే వారిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎర్రన్నాయుడు స్థానాన్ని ఆయన సతీమణి విజయ లేదా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడుతో భర్తీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. రాజకీయాల్లోకి కొడుకులు, కూతుళ్లు రావడం సాధారణమై పోయింది.
అయితే ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాలపై ఆసక్తితో తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చి, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెడతారా అనేది చూడాలి. రామ్మోహన్ నాయుడుకి కాకున్నా ఆయన సతీమణి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్న వెంట నడిచిన తెలుగు తమ్ముళ్లను నడిపిస్తారా అనే చర్చ సాగుతోంది.
అయితే ఎవరు వచ్చినా జిల్లాలో తన క్యాడర్కు మాత్రమే న్యాయం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఎర్రన్నాయుడు పోషించిన పాత్రను పోషించడం మాత్రం ఎవరి వల్ల అయ్యే పని కాదు. జిల్లాలో ఎర్రన్నాయుడు లేని కొరతను తనయుడు, భార్యనో లేక మరో నేత ఎవరు కొంతలో కొంత తీర్చనా.. పార్టీలో మాత్రం ఆయన లేని లోటును పూడ్చలేదనిదే అని అంటున్నారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications