ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆచంట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ, పొదూరు, పెనుమంట్ర మండలాలు ఆచంట నియోజకవర్గంలో చేరాయి. అంతకు ముందు ఉన్న పెనుగొండ నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. గతంలో పెనుగొండ నుండి గెలిచి ఆ నియోజకవర్గ రద్దుతో ఆచంట నుండి పోటీ చేసారు మంత్రి పితాని సత్యనారాయణ. పెనుగొండ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు ప్రముఖుడు వంకా సత్యనారాయణ మూడు సార్లు గెలుపొందారు. మహిళా నేత పత్తి మణెమ్మ రెండు సార్లు గెలిచారు. మణెమ్మ ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పని చేసారు. ఆచంటలో సిపిఎం అభ్యర్దిగా దిగుబాటి రాజగోపాల్ రెం డు సార్లు, దాసరి పెరుమాళ్లు, శ్యామసుందర రావులు వేర్వేరు చోట్ల రెండేసి సార్లు గెలుపొందారు. 2009 తరువాత ఇక్కడ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి.
ఇప్పటి
వరకు
జరిగిన
ఎన్నికల్లో..
ఆచంట
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
నాలుగుసార్లు,
టిడిపి
నాలుగు
సార్లు,
సిపిఐ
ఒకసారి,
సిపియం
మూడు
సార్లు
గెలిచాయి.
పెనుగొండ
లో
కాంగ్రెస్
అయిదు
సార్లు
గెలవగా..
టిడిపి
రెండు
సార్లు
గెలిచింది.
మూడు
సార్లు
సిపిఐ
గెలుపొందింది.
కెఎంపిపి
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ది
ఒకసారి
గెలిచారు.
ఇక,
2004
లో
పెనుగొండ,
2009
లో
ఆచంట
నుండి
గెలిచిన
పితాని
సత్యనారాయణ
వైయస్,
రోశయ్య,
కిరణ్
క్యాబినెట్లో
మంత్రిగా
పని
చేసారు.
2014
ఎన్నికల
ముందు
టిడిపిలో
చేరారు.
2014
లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఆచంట
లో
మొత్తంగా
159616
ఓట్లు
ఉండగా,
అందులో
129680
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
పితాని
సత్యనారాయణ
కు
63549
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
ప్రసాదరాజు
కు
59629
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
పితాని
సత్యనారాయణ
3920
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
గెలిచిన
పితాని
సత్యనారాయణ
2017
లో
జరిగిన
మంత్రివర్గ
విస్తరణలో
చంద్రబాబు
ప్రభుత్వంలో
మంత్రి
అయ్యారు.