ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చీరాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దగా మార్పులు లేని నియోజకవర్గం ఇది. గతంలో ఉన్న చీరాల మున్సి పాలిటీ, చీరాల మండలం, వేటపాలెం మండలాలు యధాతధంగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రముఖ చేనేత నేత ప్రగడ కోటయ్య ఈ నియోకవర్గం నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుండి రోశయ్య రెండు సార్లు గెలిచారు..ఆయన నాలుగు సార్లు శాసనమండలికి , ఒకసారి నరసరావుపేట ఎంపిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన రికార్డు ఆయన సొంతం. 1978-83 దాకా, అలాగే 1989-94 వరకు . తిరిగి 2004 నుండి 2009 వరకు మం త్రి గా వ్యవహరించారు. 2009 లో వైయస్ మరణం తరువాత ఏపి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ప్రగడ కోటయ్య ఇక్కడి నుండి ఒకసారి, చీరాల లో మూడు సార్లు గెలిచారు. ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
చీరాల
లో
15
సార్లు
ఎన్నికలు..
చీరాల
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
మొత్తం
15
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
నాలుగు
సార్లు,
జనతా,
కెఎమ్పిపి,సిపిఐ
ఒక్కొక్కసారి
గెలిచాయి.
ఇకసారి
నవోదయా
పార్టీ
గెలిచింది.
2004
లో
ఇక్కడి
నుండి
గెలిచిన
రోశయ్య
2009
నాటికి
ఎమ్మెల్సీ
అయ్యారు.
2009
లో
వైయస్
ఆకస్మిక
మరణం
తరువాత
రోశయ్య
ముఖ్య
మంత్రిగా
బాధ్యతలు
స్వీకరించారు.
2012
నవంబర్
వరకు
ఆయన
సీయంగా
వ్యవహరించారు.
ఆ
తరువాత
రోశయ్య
ను
తమిళనాడు
గవర్నర్
గా
నియమించారు.
శాసనమండలి
ప్రతిపక్ష
నేతగా,
పిసిసి
చీఫ్
గా
రోశయ్య
వ్యవహరించారు.
ఇక,
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
ఆమంచి
కృష్ణ
మహన్
కాంగ్రెస్
అభ్యర్ధిగా
గెలిచారు.
2014
లో
నవోదయా
పార్టీ
గెలుపు..
2014
ఎన్నికల్లో
చీరాల
నియోజకవర్గంలో
మొత్తం
ఓట్లు
190044
ఉండగా,
అందులో
154180ఓట్లు
పోలయ్యాయి.
నవో
దయా
పార్టీ
నుండి
పోటీ
చేసిన
ఆమంచి
కృష్ణమోహన్
కు
57544
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
పోతుల
సునీత
కు
47209
ఓట్లు
వచ్చాయి.
నవోద
యా
పార్టీ
అభ్యర్ధి
ఆమంచి
కృష్ణమోహన్
10335
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
వైసిపి
నుం
డి
పోటీ
చేసిన
బాలాజీ
కి
40995
ఓట్లు
వచ్చాయి.
ఇక్కడ
ఎన్నికల్లో
గెలిచిన
ఆమంచి
కృష్ణమోహన్
ఆ
తరు
వాత
అధికార
పార్టీ
టిడిపి
కి
మద్దతుగా
నిలిచారు.