ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కొత్తపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆలమూరు మండలం చేరింది. గతంలో రెండు సార్లు టిడిపి నుండి పోటీ చేసి గెలిచి..మరో రెండు సార్లు ఓడిన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్దిగా ఇక్కడి నుండి గెలుపొందారు. సోమసుం దర రెడ్డి కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు జగ్గిరెడ్డి 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచి 2009 లో ఓడారు. 2014 లో వైసిపి లో చేరి ఇక్కడి నుండి బరిలో నిలిచారు. ఇక్కడ నుండి నాలుగు సార్లు గెలుపొందని సు బ్బరాజు జనతాపార్టీ అధ్యక్షుడిగానూ పని చేసారు. ఆయన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పని చేసారు. 2009 లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రజారాజ్యం కు స్వల్ప మెజార్టీ దక్కింది.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఇక్కడ
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
నాలుగుసార్లు,
జనతా
పార్టీ
ఒక
సారి,
ప్రజారాజ్యం
ఒకసారి,
వైసిపి
ఒకసారి
గెలిచాయి.
2004,2009,2014
లో
బరిలో
ప్రధాన
పోటీ
జరిగిన
ఇద్దరు
అభ్యర్దులు
వేర్వేరు
పార్టీల
నుండి
ప్రాతినిధ్యం
వహించారు.
2009
లో
ప్రజారాజ్యం
నుండి
గెలిచిన
సత్యానందరావు
తిరిగి
2014
లో
టిడిపి
నుండి
పోటీ
చేసారు.
కాంగ్రెస్
నుండి
ఒకసారి
గెలిచి,
మరోసారి
ఓడిన
జగ్గిరెడ్డి
2014
లో
వైసిపి
నుండి
పోటీ
చేసారు.
2014
లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
223296
ఓట్లు
ఉండగా,
అందులో
187436
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
జగ్గిరెడ్డికి
88357
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
సత్యానందరావుకు
87644
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ది
జగ్గిరెడ్డి
713
ఓట్ల
మెజార్టీతో
గెలు
పొందారు.