ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నర్సాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మొగల్తూరు..నర్సాపురం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరా యి. టిడిపి ఆవిర్భావం తరువాత తొలిసారి ఇక్కడ 2009 లో కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గంలో కొత్తపల్లి సుబ్బారా యుడు అయిదుసార్లు గెలుపొందారు. ఆయన నాలుగు సార్లు టిడిపి నుండి 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచా రు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇక్కడి నుండి టిడిపి అభ్యర్దిగా రెండు సార్లు గెలిచారు. 1996 లో సుబ్బారాయుడు లోక్సభ కు ఎన్నిక కాగా, శాసనసభకు రాజీనామా చేసారు. ఆయన ఎన్టీఆర్ ఆ తరువాత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి గా పని చేసారు. వైయస్ మరణం తరువాత జరిగిన పరిణామాల్లో ఇక్కడి సమీకరణాలు..పార్టీల్లో చేరికలు జరిగాయి. ఈ ప్రభావం 2014 ఎన్నికల పై పడింది.
16
సార్లు
ఎన్నికలు
జరగ్గా..
నర్సాపురం
నియోజకవర్గం
లో
ఇప్పటి
వరకు
16
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు
గెలిచింది.
టిడిపి
ఏడు
సార్లు
గెలుపొందింది.
సిపిఐ,
సిపియం
చెరో
సారి
గెలిచాయి.
పరకాల
శేషావతారం
ఇక్కడి
నుండి
రెండు
సార్లు
కాంగ్రెస్
ఎమ్మెల్యేగా
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
ఇక్కడ
కాంగ్రెస్
అభ్యర్దిగా
గెలిచిన
ప్రసాద
రాజు
వైయస్
మరణం
తరువాత
జగన్
కు
మద్దతుగా
వైసిపి
లో
చేరారు.
2012
లో
జరిగిన
ఉప
ఎన్నికల్లో
కొత్తపల్లి
సుబ్బారాయుడు
కాంగ్రెస్
అభ్య
ర్దిగా
పోటీ
చేసి
వైసిపి
నుండి
బరిలో
ఉన్న
ప్రసాద
రాజును
ఓడంచారు.
తిరిగి
2014
ఎన్నికల
ముందు
వైసిపి
లో
చేరారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
నర్సాపురం
నియోజకవర్గంలో
మొత్తంగా
155643
ఓట్లు
ఉండగా,
అందులో
129153
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
బండారు
మాధవనాయుడుకు
72747
ఓట్లు
రాగా,
వైసిపి
అభ్యర్ది
సుబ్బారాయుడుకు
51035
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
మాధవనాయుడు
21712
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
వైసిపి
నుండి
పోటీ
చేసి
ఓడిన
సుబ్బారాయుడు
ఆ
తరువాత
టిడిపిలో
చేరారు.
ప్రస్తుతం
ఏపి
కాపు
కార్పోరేషన్
ఛైర్మన్
గా
ఉన్నారు.