ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప్రత్తిపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా పూర్వం ఉన్న ఎల్లేశ్వరం, శంఖవరం, రౌతులపూడ మండలాలు అలాగే కొనసాగుతున్నాయి. ప్రత్తిపాడు మండలం పూర్తిగా ఈ సెగ్మెంట్లో కలిసింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు కుటుంబాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముద్రగడ కుటుంబం ఇక్కడ ఆరు సార్లు ప్రాతినిధ్యం వహిస్తే.. పర్వత కుటుంబం నాలుగు సార్లు, పరుపుల కుటుంబీకులు మూడు సార్లు ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత గా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ఇక్కడ నాలుగు సార్లు ఎన్నిక కాగా, ఆయన తండ్రి వీర రాఘవరావు రెండు సార్లు విజయం సాధిం చారు.పద్మనాభం ఒకసారి జనతా, రెండు సార్లు టిడిపి, ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2014 లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.
13
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఈ
నియోకవర్గంలో
ఇప్పటి
వరకు
13
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
టిడిపి
అయిదు
సార్లు,
జనతా
పార్టీ
ఒకసారి
,
వైసిపి
ఒకసారి,
స్వతంత్రులు
రెండు
సార్లు
గెలిచారు.
1994
లో
కాంగ్రెస్
పక్షాన
పోటీ
చేసి
ఓడిపోయి
న
ముద్రగడ
పద్మనాభం
ఆ
తర్వాత
కొంతకాలం
బిజేపి
లో
ఉండి
1999
నాటికి
టిడిపి
చేరి
కాకినాడ
నుండి
లోక్సభకు
పోటీ
చేసి
గెలిచారు.
ఆయన
మంత్రిగానూ
పని
చేసారు.
2004
లో
కాంగ్రెస్
నుండి
గెలిచి..2009
లో
ఓడిన
పరుపుల
సుబ్బా
రావు
2014
ఎన్నికల
సమయంలో
వైసిపిలో
చేరారు.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
184120
ఓట్లు
ఉండగా
,
అందులో
148075
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
పరుపుల
సుబ్బారావుకు
63698
ఓట్లు
రాగా,
2009
లో
టిడిపి
నుండి
గెలిచి
2014
లో
తిరిగి
పోటీ
చేసిన
పర్వత
సత్యనారాయణ
మూర్తికి
60820
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
పరుపుల
సుబ్బారావు
3418
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
వైసిపి
నుండి
గెలిచిన
పరుపుల
సుబ్బారావు
టిడిపి
లోకి
ఫిరాయించారు.