ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజానగరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా బూరుగుపూగి రద్దయి రాజానగరం ఏర్పాటైంది. కొత్తగా రాజానగరం మండ లం ఈ సెగ్మెంట్లో చేరింది. బూరుగుపూడి నియోజక వర్గంలో దళిత నేత బత్తిన సుబ్బారావు రెండు సార్లు గెలిచారు. ఆ యన కడియం, ముమ్మిడివరంలో నాలుగు సార్లు గెలుపొందారు. 2004 లో ఇక్కడి నుండి గెలిచిన చిట్టూరరి రవీంద్ర, 19 96 లో రాజమండ్రి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. బత్తిన సుబ్బారావు పివి, జలగం క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన రాజానగరం నుండి రెండు సార్లు టిడిపి గెలిచింది. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన పెందుర్ది వెంక టేష్ తిరిగి 2014 లోనూ సీటు దక్కించుకున్నారు. 2014 లో టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ సాగింది.
12
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఈ
నియోజవర్గంలో
12
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఆరు
సార్లు
కాంగ్రెస్
గెలవగా..
ఆరు
సార్లు
టిడిపి
గెలిచింది.
ఇక్కడ
2009
లో
టిడిపి
అభ్యర్ది
6936
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో
కాంగ్రెస్
సీనియర్
నేత
జక్కంపూడి
రామ్మోహన్
రావు
సతీమణి
విజయలక్ష్మి
పోటీ
చేసారు.
అంతకు
ముందు
రాజమండ్రి
రూరల్
నుండి
పోటీ
చేసి
ఓడిపోయారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
మొత్తంగా
187137
ఓట్లు
ఉంటే,
అందులో
159873
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
వెంకటేష్
కు
81476
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
విజయలక్ష్మీకి
72589
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
వెంకటేష్
8887
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.