బాబు 'జ్యోతి'కి ఏం చేయలేదా?

కాంగ్రెస్ వాళ్ళకు మోకాళ్ళలో మెదడు ఉంటుందన్న విషయం ఇక్కడ బయట పడింది. తాను స్మగ్లింగ్ చేసి పైకి వచ్చానని ఒక పత్రిక యజమాని తన పత్రికలో ప్రకటించుకున్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒక చర్య తీసుకోవచ్చు కదా? అలా తీసుకోలేదంటే అంతకంటే పెద్ద తప్పులు చేశామని అధికారపార్టీ ఒప్పుకున్నట్టే కదా! రాధాకృష్ణ విజయగాధ గొప్పదే. ఆయన జర్నలిస్టుల కోసమే, వారి అభివృద్ధి కోసమే ఇంత సాహసం చేశారు. మరి ఆయన కంటే ఎక్కువ జీతాలిస్తూ సాక్షిని నడుపుతున్న జగన్ జర్నలిస్టులకు ఇంకా ఎక్కువ చేసినట్టా కాదా? మరి జ్యోతి నుంచి సాక్షి లోనూ, ఐ వెంకట్రావు చానల్ లోను చేరిన జర్నలిస్టుల మాటేమిటి? వారు రాధాకృష్ణ చిన్న స్ధాయి స్మగ్లింగ్ గురించి ఏమనుకుంటున్నారో?
More From
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications