సాక్షి చానల్ లో ఎన్టీఆర్ బాధలు

జూనియర్ నుంచి కాంగ్రెస్ కు ముప్పు పొంచి ఉండడంతో వైఎస్ సొంత చానల్ సాక్షిలో జూనియర్ మీద దాడి ప్రారంభమైంది. జెమిని టీవీలో రమ్యకృష్ణ నిర్వహించిన ఒక ప్రోగ్రాంకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటలను బయట పెట్టారు. తనకు, తన తల్లికి నందమూరి కుటుంబం తగిన గౌరవం ఇవ్వడం లేదని, అనేక అవమానాలు పడ్డామని చెప్పుకొచ్చాడు. ఆ రీల్ ను సాక్షి పట్టుకుని ప్రసారం చేస్తోంది. టీవీ-9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జూనియర్ అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాక్షి చానల్ జర్నలిస్టులు తమ స్వామి భక్తిని చాటుకోడానికి ఇది మంచి అవకాశం.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications