చిరంజీవి పరువు తీస్తున్నారా?

కొన్ని రంగాల్లో తాను విఫలమవుతున్నానన్న అభిప్రాయం ఉండబట్టే చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో తిరగమని చెప్పినట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్న పవన్ తన పదునైన వ్యాఖ్యలతో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఇంతటి రాజకీయ నాలెడ్జి ఉంటుందని ఊహించని తెలంగాణ సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.
చిరంజీవికి రాజకీయాలు ఒక కర్తవ్యం మాత్రమేనని, కాంగ్రెస్ వారికి రాజకీయాలంటే వ్యాపారమని పవన్ కల్యాణ్ కరీంనగర్ జిల్లా సభల్లో చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణలో తూటాల్లా పేలుతున్నాయి.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications