వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బహిరంగ లేఖలు: ప్రజారాజ్యంలో పెద్ద సంక్షోభం
పార్టీ ఆ నలుగురివల్లే చెడిపోతోందంటూ ఘాటుగానేేలేఖను సంధించారు. పార్టీకార్యలయంలోకి మహిళా నాయకులు కార్యకర్తలు స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారంటూ లేఖలో ఆవేదన వెలిబుచ్చారు. వేల్పూరి మరోఅడుగు ముందుకేసి ఏకంగా అనలుగురిని బయటపెట్టారు. పార్టీఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకుని సొమ్ముచేసుకున్న అల్లు అరవింద్ ఆ తర్వాత పార్టీలో ఎక్కడా కనిపించకుండా పోయారంటున్న విమర్శలు మళ్ళీ మొదలయ్యాయి.
Comments
Story first published: Thursday, August 5, 2010, 11:51 [IST]