సబిత స్ధానంలో హోంలోకి రోశయ్య మనిషి!

ఏది ఏమి జరిగినా ఒక మార్పు అయితే ఖాయంలా కన్పిస్తోంది. హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగబోవడం లేదు. ఆమెకు ప్రాధాన్యం లేని ఒక శాఖను ఇచ్చి, డిఎల్ రవీంద్రారెడ్డికి గానీ, మర్రి శశిధర్ రెడ్డికి గానీ ఆ శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన శశిధర్ రెడ్డి వివాద రహితుడు, అధిష్టానం దృష్టిలో మంచివాడుగా పేరున్నవాడు. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ కు వ్యతిరేక వర్గం. అతడిని హోమంత్రిని చేసి జగన్ గ్రూపునకు చెక్ పెట్టాలని రోశయ్య ఆలోచనగా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications