'వార్త' సంఘీకి దుర్వార్తేనా?

అయితే, ఈ పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగం ఎదుర్కొన్న ఆయనను మరోసారి పెద్దల సభకు పంపడం కష్టమేనని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని తన క్వార్టర్ను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం..వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. బీహార్ రాష్ట్ర ఇన్చార్జిగా విధుల నిర్వహణలోనూ సరిగా పనిచేయలేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంఘీని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడం ఉత్తమమని పార్టీ అంచనాకు వచ్చినట్లు పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రోశయ్య, గిరీష్ సంఘీ ఒకే వైశ్య కులానికి చెందినవారు. అయితే సంఘీకి రోశయ్య ఈసారి సహాయం చేయడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications