జగన్ యాత్రకు కెవిపి మద్దతు!

కడప ఎంపీ వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు లైన్క్లియర్ చేయించేందుకు కాంగ్రెస్ లోని ముగ్గురు ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలో కుడి ఎడమ భుజాలుగా ఉన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్తో పాటు..మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గత కొద్దిరోజులుగా ఓదార్పు యాత్ర అనుమతికి సంబంధించి అధిష్ఠా నం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
వచ్చే నెల 8న వైయస్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు చేసు కుంటున్నారు. ఆ మేరకు ఆయన ఆ జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అధిష్ఠానం నుంచి అనుమతి వస్తుందన్న ఆశాభావంతోనే జగన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా.. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలను శ్రీకాకుళం రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications