వైయస్ వివేకా అల్లుడికి మొండిచేయి

వైయస్ జగన్పై నర్రెడ్డి రాజశేఖర రెడ్డి బలమైన అభ్యర్థి కాబోరని కాంగ్రెసు నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. నిజానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దించాలని అధిష్టానం భావించింది. కానీ ఆయన అందుకు సుముఖంగా లేరు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అభ్యర్థిపై ఓడిపోయిన వరదరాజులు రెడ్డిని తెర మీదికి తెచ్చింది. అయితే, అనూహ్యంగా కందుల రాజమోహన్ రెడ్డి కూడా అభ్యర్థిగా ముందుకు రావచ్చునని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై అసంతృప్తితో ఉన్న కందుల రాజమోహన్ రెడ్డి తన సోదరుడు కందుల శివానంద రెడ్డితో పాటు కాంగ్రెసులో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications