కార్తీక రెడ్డితో జయసుధ కయ్యం

ఆ బదిలీ వ్యవహారమంతా కార్తీక రెడ్డి నడిపించారని తెలుసుకున్న జయసుధ తోక తొక్కిన నాగులా బుసకొట్టారు. ఎండీ జగదీశ్వర్ను కడిగేశారు. ఈ కయ్యం ఎంత దాకా వెళ్తుందో చూడాలి. గతంలో జయసుధతో కార్తీక రెడ్డికి రోశయ్య అమాయకుడిలా సంధి కుదిర్చారని, ఇప్పుడు జయసుధ పప్పులు ఉడకవని అంటున్నారు. జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్కు మద్దతు పలుకుతున్నారు. ఈ స్థితిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్తీక రెడ్డిని మరింత ఎగదోయవచ్చునని అంటున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications