శిథిలావస్థలో రజనీకాంత్ స్కూల్

ప్రస్తుతం పాఠశాలలో 300 మంది పిల్లలు చదువుతున్నారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని పాఠశాల గోడలను కూలిపోయే స్థితిలో ఉన్నాయి. పాఠశాల గదులకు విద్యుత్ సౌకర్యం లేదు. అయితే భవన నిర్మాణ పనులు ప్రారంభమైతేనే రజనీకాంత్ అందించే 25 లక్షల రూపాయలు చేరుతాయి. ఈ పాఠశాలలో రజనీకాంత్ 1954 నుంచి 1959 వరకు చదివారు. తాను చదివిన పాఠశాలపై ప్రేమతో రజనీకాంత్ ఇస్తానన్న సహాయాన్ని కూడా వాడుకోలేని స్థితిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications