చిరుతో రేవంత్ భేటీ ఎందుకు?

తెలంగాణపై ఎవరు పుస్తకం రాసినా తనపేరు ప్రముఖంగా ఉండాల్సిందేనని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 'నేను-నా తెలంగాణ' పేరుతో నాగం జనార్దన్రెడ్డి, 'మేము-మా తెలంగాణ' పేరుతో ఎమ్మెల్యే రాములు పుస్తకాలు రాస్తున్నారట కదా? అని విలేకరులు రేవంత్ని పలకరించగా ఆయన పై విధంగా బదులిచ్చారు. గవర్నర్ కుర్చీని లాగటం ద్వారా తెలుగుదేశం తెలంగాణ ఫోరానికి గుర్తింపు తీసుకొచ్చానని రేవంత్ ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications