సాయి ట్రస్టు: ఆ మాజీ మంత్రి ఎవరు?

కాగా, ట్రస్టు సభ్యుడు ఆర్జె రత్నాకర్ను పోలీసులు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. మరో సభ్యుడు శ్రీనివాసన్కు సమన్లు జారీ చేశారు. అయితే, ఇదంతా తూతూ మంత్రంగానే సాగుతోందని ఆ తెలుగు దినపత్రిక రాసింది. చర్యలు తీసుకున్నామని చెప్పడానికి ఏదో ఒక్కటి చేసి సభ్యులను బయటపడేస్తారని, అందుకే రత్నాకర్ దీమాగా కనిపించారని ఆ పత్రిక ఓ ట్విస్టు ఇచ్చింది. ఇందులో సత్యం ట్రస్టు వ్యవస్థాపకుడు సత్య సాయిబాబా కూడా రుజువు చేయలేకపోవచ్చు.












Click it and Unblock the Notifications